భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన వారం వ్యవధిలోనే తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తన మార్క్ చూపించాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో టీ20లో కేవలం 34 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన నితీశ్ రెడ్డి 74 పరుగులు చేశాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here