విజయవాడలోని రైతు బజార్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ తనిఖీ చేశారు. వంటనూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. పామాయిల్ రూ.110కే విక్రయించాలని మంత్రి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here