నూజివీడు ట్రిపుల్ ఐటీలో మెరుగు పడాల్సిన విద్యా ప్రమాణాలు.. రోజురోజుకూ పడిపోతున్నాయి. ముఖ్యమైన ఈసీఈ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో అధ్యాపకుల కొరత పెద్ద సమస్యగా మారింది. ఇటు విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం, నాణ్యమైన భోజనం అందించడంలోనూ అధికారులు విఫలమయ్యారనే వాదన ఉంది. దీంతో ప్రాంగణ నియామకాలు మొదలు.. అన్నింటిపైనా ప్రభావం పడుతోంది.
Home Andhra Pradesh నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఏమైంది.. ఓవైపు అధ్యాపకుల కొరత.. మరోవైపు నాసిరకం భోజనం!-problems of students...