Chiranjeevi Meets CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి శనివారం కలిశారు. ఏపీలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, తన తనయుడు హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here