ఏలూరు జిల్లాలో విషాదం ఘటన చోటు చేసుకుంది. పందెం కోళ్లకు ఈత నేర్పించే క్రమంలో కాలువలో జారి భర్త, ఇద్దరు కుమారులు ఇటీవలే మృతి చెందారు. దీన్ని జీర్ణించుకోలేక తాజాగా భార్య ఆత్మహత్య చేసుకుంది. వారు లేని ఈలోకంలో తానుండలేనని భావించి తనువు చాలించింది.
Home Andhra Pradesh Eluru District : భర్త, కుమారులు మృతి…! జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్న భార్య