IND vs BAN: బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా చ‌రిత్ర‌ను సృష్టించింది. ఇర‌వై ఓవ‌ర్ల‌లో 297 ప‌రుగులు చేసింది. సంజూ శాంస‌న్ సెంచ‌రీతో దంచికొట్ట‌గా, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్య సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here