రాజకీయ ప్రత్యర్థులైన బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ కలిశారు. కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ… కరీంనగర్ అభివృద్ధి కోసం కేంద్ర స్థాయిలో బండి సంజయ్, రాష్ట్ర స్థాయిలో తాను కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here