Prakasam District : ప్ర‌కాశం జిల్లాలో దారుణం జరిగింది. మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుట్టింద‌ని అమానుషంగా వ్య‌వ‌హ‌రించాడు ఓ దుర్మార్గుడు. క‌న్న కూతురిని తండ్రే పొట్ట‌న పెట్టుకున్నాడు. త‌ల్లి, కుమార్తెల‌ను గ‌దిలో బంధించాడు. దీంతో అనారోగ్యంగా ఉన్న ప‌సికందు చికిత్స అంద‌క‌పోవ‌డంతో.. ప్రాణాలు విడిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here