Vijayawada Teppotsavam Cancel : కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉద్దృతంగా ఉండడంతో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవ మూర్తుల‌ను దుర్గాఘాట్ వ‌ర‌కు తీసుకెళ్లి హంస వాహ‌నంపై ఉంచి పూజ‌లు నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here