Vijayawada Teppotsavam Cancel : కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉద్దృతంగా ఉండడంతో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవ మూర్తులను దుర్గాఘాట్ వరకు తీసుకెళ్లి హంస వాహనంపై ఉంచి పూజలు నిర్వహించనున్నారు.
Home Andhra Pradesh Vijayawada Teppotsavam Cancel : వరద ఉద్ధృతితో విజయవాడ తెప్పోత్సవం రద్దు, ఘాట్ వద్దే ఉత్సవమూర్తులకు...