(సోర్స్​: బ్యాంక్ వెబ్సైట్​లు)

కోటక్ మహీంద్రా డిపాజిటర్లకు 7.1 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ రేట్లు 2024 జూన్ 14 నుంచి అమల్లోకి వచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సాధారణ పౌరులకు 6.8 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.3 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here