Andhra Pradesh : రాష్ట్రంలో రేపటి నుంచి పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలను నిర్వహించనున్నారు. అక్టోబర్ 14 నుంచి 20 వరకు 7 రోజుల పాటు జరిగే వారోత్సవాల్లో.. 13,326 గ్రామాల్లో రూ.4,500 కోట్లతో 30 రకాల పనులకు శంకుస్థాపాలు చేయనున్నారు. సంక్రాంతి వరకు పూర్తి చేయనున్నారు.
Home Andhra Pradesh Andhra Pradesh : రేపటి నుంచి పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు.. కంకిపాడులో ప్రారంభించనున్న పవన్...