Dussehra Special Trains 2024 : ప్రయాణికుల రద్దీ వేళ దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. కాకినాడ – సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అక్టోబర్ 14, 15 తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here