తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తి అయ్యాయని టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసినట్లు తెలిపారు.
Home Andhra Pradesh TTD Brahmotsavalu 2024 : ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు – 8 రోజుల్లో హుండీ...