ఈ సాధికారత ప్రక్రియ “విక్షిత్ భారత్” లక్ష్యాన్ని సాధించే దిశగా దృఢ నిబద్ధతను నొక్కిచెబుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్న ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అనే ప్రభుత్వ మార్గదర్శక సూత్రంతో ప్రతిధ్వనిస్తుందని స్పష్టం చేసింది. స్థానిక పాలనను మెరుగుపరచడం ద్వారా ఈ నిధులు సమ్మిళిత వృద్ధికి, స్థిరమైన గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొంది. భాగస్వామ్య ప్రజాస్వామ్యం, గ్రామ-స్థాయి పురోగతికి భారతదేశ నిబద్ధతను బలోపేతం చేస్తాయని స్పష్టం చేసింది.
Home Andhra Pradesh ఏపీకి 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థల నిధులు విడుదల-15th finance commission grants released...