ఇప్పుడు కూడా సేమ్‌ టు సేమ్‌ జరుగుతున్నదని, అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదని, పేరుకు ఉచితం అంటున్నారంతేనని.. మొత్తం వ్యవహారం అంతా చంద్రబాబు, ఆయన ముఠా వల్ల, ముఠాకొరకు, ముఠాచేతులమీదుగా నడుస్తోందని ఆరోపించారు. పాలసీని ప్రకటించకుండా ప్రజలంతా దసరా పండుగలో ఉంటే, దొంగచాటుగా టెండర్లు పిలవడం నిజంకాదా అని నిలదీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here