ఓ సందర్భంలో యువరాణి రత్నావతి, తన స్నేహితులతో కలిసి మార్కెట్​కి వెళ్లింది. అక్కడ ఒక సెంటు కొనుగోలు చేసింది. అయితే, ఆ సెంటులో అప్పటికే ఆ తాంత్రికుడు క్షుద్రపూజలు చేసిన మత్తుమందు కలిపాడని చెబుతుంటారు. ఆ విషయాన్ని పసిగట్టిన రత్నావతి, ఆ తాంత్రికుడిని పట్టుకోవాలని సైనికులకు ఆదేశించింది. సైనికులు అతడిని పట్టుకున్నారు. అనంతరం తాంత్రికుడిని బండరాయితో తొక్కించి రత్నావతి చంపించింది. అయితే, మరణానికి ముందు, ఆ తాంత్రికుడు ఒక శాపం వదిలాడు. రత్నావతితో పాటు ఆమె ఉండే కోట, పరిసర ప్రాంతాలు నాశనమవుతాయని శపించాడు. అప్పటి నుంచి ప్రజలు భయంభయంగా బతకడం మొదలుపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here