అప్పుడు కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుండగా.. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నాయకుల మధ్య వివాదం జరిగింది. ఈ విషయంపై హైకోర్టు వరకూ వెళ్లారు. దీంతో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. దేశభక్తికి చిహ్నంగా.. మతసామరస్యానికి ప్రతీకగా జాతీయ జెండా ఎగరేయాలని సూచించింది. దీంతో గార్ల మున్సిపల్ ఛైర్మన్ మాటేటి కిషన్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారని గార్ల వాసులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here