East Godavari : తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. తీసుకున్న అప్పు తీర్చమని అడిగినందుకు తండ్రి, కుమార్తెపై ఒక వ్యక్తి దాడి చేశాడు. తిరిగి వారిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసేందుకు వచ్చారని, ఆత్మ రక్షణ కోసమే ప్రతిఘటించానని నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Home Andhra Pradesh East Godavari : అప్పు తీర్చమన్నందుకు తండ్రి, కుమార్తెలపై దాడి.. తిరిగి వారిపైనే పోలీసులకు ఫిర్యాదు