Vijayawada Railway Security: ఏటా కోటి 69 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్‌లో కనీస భద్రత కరువైంది.  విజయవాడ జిఆర్పీ స్టేషన్‌కు 70మంది పోలీసుల్ని కేటాయిస్తే అందులో 17మంది మాత్రమే ప్రస్తుతం విధుల్లో ఉన్నారు.ఆదాయం తప్ప  భద్రత గురించి ప్రభుత్వానికి పట్టడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here