మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నవంబర్ 20న జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుతం అక్కడ మహాయుతి కూటమి అధికారంలో ఉంది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ మెుత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నా్యి. నవంబర్ 26తో ఇక్కడ అసెంబ్లీ గడువు ముగియనుంది. మహారాష్ట్రలో 36 జిల్లాల్లో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇందులో 234 జనరల్ సీట్లు, 25 ఎస్టీ, 29 ఎస్సీ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here