మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వ్యాపారులు కూడా టెండర్ ప్రక్రియలో పాల్గొన్నారు. విజయవాడలోని 14, 18వ నంబరు వైన్ షాపులు మధ్యప్రదేశ్కు చెందిన రాహుల్ శివ్హరే, అర్పిత్ శివ్హరేకు దక్కాయి. మచిలీపట్నంలో ఓ దుకాణాన్ని కర్ణాటకకు చెందిన మహేష్ బాతే, మరో దుకాణాన్ని ఢిల్లీ వాసి లోకేశ్ చంద్ దక్కించుకున్నారు.
Home Andhra Pradesh లిక్కర్ లక్కు.. ఎక్కువ డిమాండ్ ఉన్న వైన్ షాపులను దక్కించుకున్న తెలంగాణ వాసులు!-most demand liquor...