సెహ్వాగ్, రోహిత్ శర్మ తర్వాత ఎమ్మెస్ ధోనీ 78, సచిన్ టెండూల్కర్ 69, రవీంద్ర జడేజా 66 సిక్సర్లు బాదారు. ఇక ఇదే సిరీస్ లో ఆడుతున్న జడేజా కూడా తనపై స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ సిక్స్ ల రికార్డుపై కన్నేశాడు. ఇక వీళ్ల తర్వాత రిషబ్ పంత్ 59, కపిల్ దేవ్ 61 సిక్స్ లు కొట్టారు. పంత్ ఈ సిరీస్ ఆడుతుండటంతో కపిల్ రికార్డును అతడు బ్రేక్ చేసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here