బ్యాలెట్ పేపర్ తో ఏపీలో ఎన్నికలు జరిగితే 130-140 సీట్లతో సులభంగా వైసీపీ గెలుస్తుందని మాజీ ఎమెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఏపీలో evm ప్రభుత్వం ఏర్పడిందని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here