ఉదయం, సాయంత్రం పూజలో పూలు సమర్పించి దేవుడి ఆశీస్సులు కోరుకుంటారు. ఇవి నైవేద్యాలలో కూడా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. దేవుళ్ళు, దేవతల విగ్రహాలను అలంకరించేందుకు పూలు ఉపయోగిస్తారు. హిందూ మతంలో మల్లె, గులాబీ, తామర, బంతి పువ్వులు వంటివి ఆలయ నైవేద్యాలలో ఉపయోగిస్తారు. వాటిలో కొన్ని దేవుళ్ళకు సమర్పిస్తారు. ప్రతి ఒక్కర్ దేవుడికి ఒక్కో రకం పూలు ఇష్టపడతారు. పొద్దున్నే పూజ చేసేందుకు పూలు కొస్తారు. కానీ సాయంత్రం వేళ మాత్రం పూలు కోయడం మంచిది కాదని అంటారు. సూర్యాస్తమయం తర్వాత పూలు ఎందుకు కోయకూడదు అంటారో తెలుసుకుందాం.