మాంసాహారం నిషిద్ధం

కార్తీక మాసంలో భక్తులు మాంసాహరానికి దూరంగా ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని కూడా దూరం పెడతారు. ఈ మాసం మొత్తం కేవలం పూజలు, వ్రతాలు, నోములు జరుపుకునేందుకు విశిష్టమైనది. కార్తీక పురాణం చదివిన వారికి విన్న వారికి ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని, వివాహిత స్త్రీలకు వైధవ్యం రాదని నమ్ముతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here