జులై 1, 2024 నుంచి కొత్త రేటు 53 శాతానికి పెరుగుతుంది. దీంతో కోటికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం ఉంటుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు బకాయిలను కూడా అందుకుంటారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here