వ్యక్తిగత పిటిషన్లను విచారించిన డీఓపీటీ అధికారుల అభ్యర్ధనలను తిరస్కరిస్తూ.. గతంలో చేసిన కేటాయింపులనే ఖరారు చేస్తూ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ క్యాడర్ లో పనిచేస్తున్న ఆంధ్రాకు కేటాయించిన అధికారులు వాకాటి కరుణ, కె. ఆమ్రపాలి, ఎ. వాణీప్రసాద్, డి. రొనాల్డ్స్, ఏపీలో పనిచేస్తున్న జి.సృజన, హరికిరణ్, శివశంక ర్లు మరోసారి క్యాట్ను మరోసారి పిటిషన్లు దాఖలు చేశారు.