భారీ వర్షాల కారణంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని అక్టోబర్ 17 వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈవో శ్యామలరావు ప్రకటన విడుదల చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here