వాళ్లిద్దరికీ కూడా తెలియదు
రజినీకాంత్, మణిరత్నం కాంబినేషన్లో సినిమా ఆలోచన ఇప్పుడు లేదని సుహాసిని చెప్పేశారు. రూమర్లపై వెటకారంగా స్పందించారు. ఈ విషయం రజినీ, మణి కూడా తెలియదని సుహాసినీ న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. “రజినీకాంత్, మణికి కూడా ఈ విషయం తెలియదని అనుకుంటా. కేవలం ఇవి రాసే వారికే తెలుసు” అని సుహాసినీ చెప్పారు.