తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. కొమురం భీం వర్ధంతిని పురస్కరించుకొని ఆసిఫాబాద్ జిల్లాలో రేపు(అక్టోబర్ 17) విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఉత్తర్వులు జారీ చేశారు.