భారత్, యూఎస్ సంబంధాలు ప్రస్తుత జో బైడెన్ పరిపాలనలో వివిధ స్థాయిల సహకారంతో నడిచాయి. ముఖ్యంగా వ్యూహం, రక్షణ, వాణిజ్యం, ఆరోగ్యం, వాతావరణ మార్పు వంటి కొన్ని రంగాలలో కలిసి ముందుకు వెళ్లాయి. క్వాడ్ చొరవ రెండు దేశాల మధ్య సైనిక, వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరిచాయి. రక్షణ ఉత్పత్తుల అమ్మకాలు, సంయుక్త విన్యాసాలు, ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం కూడా ఇరు దేశాల మధ్య బాగానే ఉంది. వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి, అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరిగాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారత్పై అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. అందులోని ఐదు కీలకాంశాలు ఇవే..
Home International US Election 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. భారత్పై ప్రభావం చూపించే...