కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తక్షణ ఉపశమనం లభిస్తుందని ఆశించిన సమస్యలలో మద్యం, ఇసుక ధరలు ఉన్నాయి. శాంతి భద్రతలు, గంజాయి వినియోగం, ధరల నియంత్రణ, రాజకీయ పైరవీలతో సంబంధం లేకుండా ప్రజలను నిత్యం ప్రభావితం చేసే ఈ రెండు అంశాల్లో టీడీపీ కూటమి తీసుకున్న నిర్ణయాలు వైసీపీకి కలిసొచ్చేలా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here