పెరిగిన డిమాండ్‌ను ఆధారంగా కర్సన్‌భాయ్ సబ్బు, ఇతర ఉత్పత్తులను తయారు చేయడం, విక్రయించడం ప్రారంభించారు. ప్రస్తుతం నిర్మా లిమిటెడ్ 18 వేల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. ఈ కంపెనీ వార్షిక టర్నోవర్ దాదాపు 23 వేల కోట్ల రూపాయలు వరకు ఉంటుంది. కర్సన్ భాయ్ పటేల్ రూ.34,000 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here