ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతుల్లో ఓటమితో ఇండియన్ టీమ్ సెమీస్ కూడా చేరలేకపోయింది. దీంతో కెప్టెన్సీ మార్పుపై బీసీసీఐ ఆలోచన చేస్తోందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్.. బీసీసీఐ అధికారులు, సెలెక్షన్ కమిటీని కలిసి దీనిపై చర్చించనున్నట్లు కూడా ఆ రిపోర్టు వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here