ఐదుగురు జీరోకే ఔట్

భారత్ తరఫున రిషబ్ పంత్ చేసిన 20 పరుగుల టాప్ స్కోర్‌కాగా.. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు జీరోకే ఔటైపోయారు. ఆ ఐదుగురిలో విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్ ఉన్నారు. రెండు సెషన్లు ముగిసేలోపే ఆలౌటైన భారత్ జట్టు.. ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్‌లో కూడా నిరాశపరుస్తోంది. కేఎల్ రాహుల్ సింపుల్‌గా పట్టుకోవాల్సిన క్యాచ్‌ను వదిలేసి.. కెప్టెన్ రోహిత్ శర్మకి కోపం తెప్పించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here