మరో 5 శాతం మంది ప్రయాణం చేయలేకపోయినా.. తమ టికెట్లను రద్దు చేసుకోవడం లేదని రైల్వే శాఖ తెలిపింది. ప్రధానంగా ముందస్తు రిజర్వేషన్ల కారణంగా.. నో షో ట్రెండ్ కొనసాగుతోందని, దీన్ని తగ్గించడం కోసం ఈ కొత్త పాలసీని తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. అవసరమైన ప్రయాణీకులకు టిక్కెట్ల లభ్యతను మెరుగుపరచడం, రిజర్వ్డ్ బెర్త్‌ల ఖాళీని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే శాఖ వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here