Attack On TDP Office Case : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు దర్యాప్తులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. గత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి.. పోలీసుల విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here