ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వర్థన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ.. ఇతర నేతలు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్‌ మున్షీని, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను హైదరాబాద్‌లో కలిశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here