Nalgonda PDS Rice: ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్న బియ్యం దొంగలు పట్టుబడ్డారు.బియ్యాన్ని పాలిష్ చేసి ఏపీ నుంచి కర్ణాటక,మహారాష్ట్ర గుజరాత్,రాజస్తాన్ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here