ఒకే రోజు.. వేర్వేరు చోట్ల బలవన్మరణం

ఆగ్రాలోని ఖేరియా ఎయిర్ ఫోర్స్ (indian airforce) స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న దీన్ దయాళ్ దీప్ (32), అదే నగరంలోని మిలటరీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న అతని భార్య కెప్టెన్ రేణు తన్వర్ భార్యాభర్తలు. వారిద్దరు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. కెప్టెన్ రేణు తన్వర్ ఢిల్లీ కంటోన్మెంట్ లోని అధికారుల మెస్ లో శవమై కనిపించగా, దీన్ దయాళ్ దీప్ సహోద్యోగులు ఆగ్రాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోని నివాస క్వార్టర్స్ లో అతని మృతదేహాన్ని గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here