ఒత్తిడి తగ్గుతుంది

అయ్యప్ప మాల ధరించిన వాళ్ళు మనసు, శరీరం మొత్తం దేవుడి మీద లగ్నం చేస్తారు. భక్తి శ్రద్ధలతో నిత్యం పూజలు చేస్తారు. దీని వల్ల ప్రాపంచిక కోరికలు ఉండవు. మనసు తేలికగా ఉంటుంది. భక్తి మార్గంలో పయనిస్తారు. నిత్యం ఎన్నో ఒత్తిడులతో నలిగిపోయే ప్రజలు మాల ధరించిన తర్వాత చన్నీటి స్నానం చేయడం వల్ల మెదడు మీద దాని ప్రభావం తగ్గిపోతుంది. అలాగే కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారు. ఎటువంటి మసాలా ఆహారం తీసుకోరు. వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి వాటికి దూరంగా ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here