Infosys Q2 dividend: ఇన్ఫోసిస్ బోర్డు తన రెండవ త్రైమాసిక ఫలితాలతో పాటు అర్హులైన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ .21 మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించింది, ఇందుకోసం అక్టోబర్ 29 ను రికార్డు తేదీగా నిర్ణయించింది. అలాగే, డివిడెండ్ చెల్లింపు తేదీగా నవంబర్ 9ని కంపెనీ నిర్ణయించింది. ‘‘అక్టోబర్ 16, 17 తేదీల్లో జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ప్రతి ఈక్విటీ షేరుకు రూ. 21 /- మధ్యంతర డివిడెండ్ (dividend) ను ప్రకటించారు. అక్టోబర్ 29, 2024 ను రికార్డు తేదీగా, నవంబర్ 8, 2024 ను చెల్లింపు తేదీగా నిర్ణయించారు’’ అని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్ లో తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here