విచారణ అనవసరం

పిటిషనర్ ఇద్దరు కూతుళ్లు మేజర్లని, వారు స్వచ్ఛందంగా జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) ఆశ్రమంలో నివసిస్తున్నారని, వారు ఎప్పుడు కోరుకుంటే, అప్పుడు ఆశ్రమం నుంచి బయటకు వెళ్లవచ్చని, హెబియస్ కార్పస్ పిటిషన్ కు సంబంధించి తదుపరి ఆదేశాలు అవసరం లేదని, అందువల్ల ఆ పిటిషన్ ను కొట్టివేస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. హెబియస్ కార్పస్ ప్రొసీడింగ్స్ మూసివేయడం వల్ల ఈషా యోగా సెంటర్ నిర్వహించాల్సిన ఇతర రెగ్యులేటరీ నిబంధనలపై ఎలాంటి ప్రభావం ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here