TDP CBN: టీడీపీ నాయకుల నుంచి  కార్యకర్తల వరకు క్రమశిక్షణతో ఉండాలని ప్రజలు అన్నీ గుర్తు పెట్టుకుంటారని, ఎన్డీఏతోనే భవిష్యత్తు ఉంటుందనే భరోసా ప్రజలకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన బాబు వైసీపీకి వచ్చిన ఫలితాలు టీడీపీ కూటమికి రాకుండా జాగ్రత్త పడాలన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here