పోలీసుల లాఠీఛార్జ్ పై గ్రూప్ 1 అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు లాఠీలతో కొట్టారని… తాము ఎలాంటి తప్పు చేయాలని, హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పారు. జీవో 29ని రద్దు చేసి గతంలో ఉన్నట్టు జీవో 55 ప్రకారం… గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ ఆందోళనపై స్పందించి… తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here