జారుకున్న కివీస్ ఓపెనర్లు

న్యూజిలాండ్ ఓపెనర్లు అలా డ్రెస్సింగ్ రూముకి వెళ్లిపోవడం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కోపం మరింత పెంచింది. వెంటనే మళ్లీ వాళ్లని మైదానంలోకి పిలిపించాలని ఈ ఇద్దరూ డిమాండ్ చేస్తూ కనిపించారు. అయితే.. అదే సమయంలో వర్షం మొదలవడంతో భారత్ ఆటగాళ్లు కూడా మైదానం నుంచి పరుగెత్తుకుంటూడ్రెస్సింగ్ రూముకి వెళ్లిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here