Amaravati Capital : అమరావతిలో రాజధాని పనులు సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. శనివారం తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం వద్ద సీఆర్‌డీఏ ఆఫీసు పనులను ప్రారంభించారు. అమరావతితో పాటు విశాఖ, కర్నూల్ ను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here