ప్రేమించడం లేదన్న కారణంతో ఇంటర్ విద్యార్థిని ప్రేమోన్మాది హత్య చేశాడు. బలవంతంగా పురుగుమందు తాగించి చంపేశాడు. ఈ దారుణమైన ఘటన కర్నూలు జిల్లాలోని ఆస్ప‌రి మండల పరిధిలో వెలుగు చూసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here