Rajanna Sircilla : మొన్నటి వరకు వారు గ్రామ ప్రథమ పౌరులు. పదవీకాలం ముగియడంతో మాజీలుగా మారారు. ఆ మాజీ సర్పంచులు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డెక్కారు. గ్రామాభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేస్తే.. బిల్లుల రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళన చెందుతూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here